July 14, 2015

పెళ్ళికానివారు చదువుకునే శ్లోకం

ఈశ్లోకం రోజుకు 28సార్లు, 40 రోజులుచదవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, దేవుని పూజ చేసుకుంటూ చదవాలి. ఈవిధంగా చేస్తే 40 రోజులు పూర్తి అయ్యేసరికి పెళ్ళి కుదురుతుంది. మనస్పర్థలు ఉన్న ఆలూమగల మధ్య సఖ్యత కుదురుతుంది.

కామేశ్వరాయ కామాయ - కామపాలాయ కామినే
నమః కామ విహారాయ - కామరూప ధరాయచ   


No comments:

Post a Comment