February 6, 2014

రథసప్తమి రోజున స్నానం చేస్తూ చదివే శ్లోకం

రథసప్తమి రోజున స్నానం చేస్తూ చదివే శ్లోకం

యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు 
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ 

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు, రేగిపండు తలపైన ఉంచుకొని ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఏడు జన్మలనుండి మనల్ని వెన్నంటి ఉన్న సమస్త పాపాలు నశిస్తాయి.    


No comments:

Post a Comment