October 9, 2014

ముకుందమాల... 38 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


38 వ శ్లోకం
ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం
సమాహితానాం సతతాభయప్రదం
తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం


భావం:-
సతతము హృదయ పుండరీకమధ్యమున సుస్థిరముగ నిలిచి ఉన్నవాడును. తనను ధ్యానించు వారలను సతతము అభయ మొసంగువాడును, ఆద్యంతములు లేనివాడును, శాశ్వతుడును అగు ఆ విష్ణువును ఎవరు ధ్యానింతురో వారు విష్ణు సంబంధమనెడి పరమసిద్ధిని పొందుదురు.  


No comments:

Post a Comment