September 20, 2015

రైలులో కృష్ణాష్టమి వేడుకలు

రైలులో కృష్ణాష్టమి వేడుకలు 

సెప్టెంబర్ 4వ తారీఖున మేమంతా నేపాల్ వెళ్ళటానికి రైలులో ప్రయాణమయ్యాము..... 5వ తేదీన కృష్ణాష్టమి అయ్యింది..... పొద్దున్నే అందరం రైలులోనే స్నాదికాలు ముగించుకొని కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నాము. మా రైలుబోగీ అంతా గాలిబుడగలతో అలంకరించి, పూజలు చేసుకొని, బోగీలొ ఉన్నవారందరికీ ప్రసాదాలు పంచి ఆనందంగా వేడుకలు చేసుకున్నాం.      

































No comments:

Post a Comment